అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బంగ్లాదేశ్లో రెండు రైళ్లు ఢీ
Published on Wed, 11/13/2019 - 05:44
ఢాకా: బంగ్లాదేశ్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 16 మంది మరణించగా, మరో 60 మంది గాయపడ్డారు. బంగ్లాదేశ్లోని మొండోభాగ్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయన్ ఎక్స్ప్రెస్ పట్టాలు మారుతుండగా, ఢాకా వైపు వెళుతున్న తుర్నా నిషితా ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. లోకో మాస్టర్లు సిగ్నల్స్ను పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
#
Tags