రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫ్రాన్స్లో ఇంధన ధరల పెంపుపై భగ్గు
Published on Mon, 11/19/2018 - 05:56
పారిస్: ఇంధన ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్లో కొద్దిరోజులుగా జరుగుతున్న నిరసనల్లో 400 మంది గాయపడగా, ఒకరు మృతి చెందారు. గాయపడినవారిలో 28 మంది పోలీసులు ఉన్నారు. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా సుమారు 2 వేల ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల్లో 3 లక్షల మంది పాల్గొన్నట్లు మీడియా తెలిపింది. ఆదివారం నిరసనల్ని మరింత ఉధృతం చేయాలని కొన్ని సంస్థలు పిలుపునిచ్చాయి.
#
Tags