AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉగ్రవాదుల ఖాతాల కోసం పోలీసుల వేట
Published on Mon, 06/22/2015 - 11:14
లండన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించి, వాటిని బ్లాక్ చేసేందుకు యూరప్లో ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఐఎస్ సంస్థకు సంబంధించి సోషల్ మీడియాలో దాదాపు 50 వేల ఖాతాలున్నట్టు అంచనా వేశారు. ఐఎస్ కార్యకలాపాలకు సంబంధించి రోజుకు లక్ష ట్వీట్లు చేస్తున్నారు.
యూరప్ పోలీస్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన యూరోపోల్ జూలై 1 నుంచి పనిచేయనుంది. సోషల్ మీడియాలో ఐఎస్కు సంబంధించిన ఖాతాలను తొలగించనుంది. ఇందుకోసం సోషల్ మీడియా కంపెనీల సహాకారం తీసుకోనుంది. ఐఎస్ పట్ల ఆకర్షితులవుతున్న యువతను గుర్తించి కార్యకలాపాలను నిరోధించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
#
Tags