అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అమెరికా ఎన్ఏఈలో నలుగురు భారతీయ-అమెరికన్లకు చోటు
Published on Thu, 02/11/2016 - 01:18
వాషింగ్టన్: అమెరికా నేషనల్ అకాడెమీ ఆఫ్ ఇంజనీరింగ్(ఎన్ఏఈ)కు నలుగురు భారతీయ-అమెరికన్లు ఎంపికయ్యారు. సామాజిక సేవ చేసినందుకు ఎంపిక చేసిన 80 మంది జాబితాలో.. అనిల్ కె జైన్, డాక్టర్ ఆర్తీ ప్రభాకర్, గణేశ్ఠాకూర్, డాక్టర్ కె.ఆర్.శ్రీధర్లకు చోటు దక్కింది. జైన్..మిచిగన్ స్టేట్ టీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. ప్రభాకర్.. వర్జీనియాలోని యూఎస్ డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్స్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ డెరైక్టర్. గణేశ్ఠాకూర్.. హూస్టన్లో గల ఠాకూర్ సర్వీసెస్ ఇన్కార్పొరేషన్ అధ్యక్షుడు. శ్రీధర్.. కాలిఫోర్నియాలోని బ్లూమ్ ఎనర్జీ కార్పొరేషన్ ముఖ్య సహ వ్యవస్థాపకుడు.
#
Tags