జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అమెరికాలో యూదులపై అతిపెద్ద దాడి
Published on Mon, 10/29/2018 - 06:13
వాషింగ్టన్: అమెరికాలోని పిట్స్బర్గ్ పట్టణంలో శనివారం చోటుచేసుకున్న కాల్పుల ఘటన యూదులపై జరిగిన అతిపెద్ద దాడి అని అధికారులు పేర్కొన్నారు. స్క్విరిల్ హిల్స్లోని యూదుల ప్రార్థనా మందిరం(సైనగాగ్)లో శనివారం దుండగుడు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, గాయపడినవారిలో నలుగురు పోలీసులున్నారని పిట్స్బర్గ్ ప్రజా భద్రతా విభాగం డైరెక్టర్ వెండెల్ హిస్రిచ్ వెల్లడించారు. నిందితుడు రాబర్ట్ బోయర్స్(46)పై 29 నేరారోపణల్ని నమోదుచేశారు. యూదులు అమెరికాలో సామూహిక హత్యలకు పాల్పడుతున్నారని, అందుకే వారందర్నీ అంతమొందించాలని అనుకున్నట్లు బోయర్స్ విచారణ సందర్భంగా వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
#
Tags