రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేపాల్లో భూకంపం
Published on Wed, 05/13/2020 - 08:16
ఖాట్మాండు: మన పొరుగు దేశం నేపాల్లో మంగళవారం అర్ధరాత్రి భూకంపం సంభవించింది. భూకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదయినట్టు నేపాల్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. మంగళవారం రాత్రి 11.53 గంటల సమయంలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. డొలాకా జిల్లాలోని జుగు ప్రాంతంలో భూకంపన కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావంతో ఖాట్మాండు, కాస్కీ, పర్సా, సింధుపల్చోక్ తదితరా ప్రాంతాల్లో భూకంపనాలు సంభవించాయని ‘హిమాలయన్ టైమ్స్’ పేర్కొంది. అయితే భూకంపం ధాటికి ఎవరు గాయపడినట్టు, చనిపోయినట్టు, ఆస్తి నష్టం సంభవించినట్టు వెంటనే సమాచారం లేదు. నేపాల్ సరిహద్దులోని భారత్ ప్రాంతంలోనూ భూకంపనాలు సంభవించలేదని సమాచారం. (అసత్య ప్రచారంపై ప్రపంచాస్త్రం)
#
Tags