అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
గెలిచిన ట్రంప్
Published on Sat, 07/08/2017 - 21:02
హాంబర్గ్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జీ20 వేదికగా విజయం సాధించారు. వాతావరణ ఒప్పందం, వ్యాపారాలకు సంబంధించిన కీలకాంశాలపై శనివారం ప్రపంచ నాయకులతో ట్రంప్ చర్చించారు. పారిస్ వాతావరణ ఒప్పందంపై ట్రంప్ తన నిర్ణయాన్ని కొనసాగించొచ్చని పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన స్టేట్మెంట్లో 19 దేశాలు ట్రంప్ తన ఇష్టానుసారంగా వాతావరణ ఒప్పందంపై నిర్ణయం తీసుకోవచ్చని సంతకాలు చేశాయి.
కాగా, జీ20 సమ్మిట్ కోసం ముస్తాబైన హాంబర్గ్ నగరంలో ప్రజలు సమ్మిట్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కూడా హాంబర్గ్లో ఈ ఆందోళనలు కొనసాగాయి.
#
Tags