అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
413కి చేరిన ఈక్వెడార్ భూకంప మృతులు
Published on Tue, 04/19/2016 - 09:10
క్విటో: ఈక్వెడార్ భూకంప మృతుల సంఖ్య రోజురోజూకు పెరుగుతోంది. మృతుల సంఖ్య సోమవారానికి 413కు చేరిందని ఆ దేశ భద్రత మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ భూకంప ధాటికి 2,068 మంది గాయపడ్డారని పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. శిథిలాల నుంచి క్షతగాత్రుల్ని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది. ఈ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు చిలీ, కొలంబియా, క్యూబా దేశాల నుంచి బృందాలు తరలివచ్చాయని వెల్లడించింది.
#
Tags