amp pages | Sakshi

పొడిచేస్తున్నాడని.. కాల్చేశారు

Published on Fri, 03/06/2015 - 10:53

రైల్వే స్టేషన్లో ప్రయాణీకులపై విచక్షణ రహితంగా ఓ వ్యక్తి కత్తితో దాడులు చేస్తుండటంతో అతడిని అదుపుచేసేందుకు పోలీసులు తుపాకీతో కాల్చిపడేశారు. ఈ సంఘటన చైనాలోని గాంగ్జో రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. అంతకుముందు ఆ వ్యక్తి చేసిన దాడిలో తొమ్మిదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. గత ఏడాది నుంచి రైల్వే స్టేషన్లలో ఇలా కొందరు దుండగులు కత్తులతో తెగబడుతున్న మూలంగా ఇప్పటివరకు 31 మంది ప్రయాణీకులు చనిపోయారు.  దీంతో రైల్వే స్టేషన్లకు వెళ్లాలంటేనే ప్రయాణీకులు భయపడుతున్నారట. ఇలాంటి దారుణాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసుపై కూడా ఆ దుండగులు భయపడకుండా కత్తులతో దాడులు చేస్తుండటం గమనార్హం.

Videos

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్...కేసు నమోదు చేసిన ఈడీ

ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభంజనం సృష్టిస్తుంది: సీఎం జగన్

ఐ ప్యాక్ కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్

Photos

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)