టీడీపీది కావాలనే దుష్టప్రచారం..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బంగ్లాతో విభేదాలను పరిష్కరించుకుంటాం
Published on Tue, 10/24/2017 - 04:08
ఢాకా: బంగ్లాదేశ్తో వివిధ అంశాల్లో భారత్కున్న అన్ని విభేదాలను చిత్తశుద్ధితో పరిష్కరించుకుంటామని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. విభేదాలు ఉన్న అంశాలు ఏవనేది మాత్రం పేర్కొనలేదు. తీస్తా నది నీటి పంపకాలపై ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. కాగా, బంగ్లాదేశ్లో భారత్ సహాయంతో నిర్మించిన 15 అభివృద్ధి ప్రాజెక్టులను ఆమె ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ 8.7 మిలియన్ డాలర్లు. భారత హై కమిషన్కు చెందిన భవనాన్నీ ప్రారంభించారు. ‘పొరుగువారు ముందు’ అనే విధానాన్ని భారత్ అవలంబిస్తోందనీ, పొరుగు వారిలోనూ తమకు బంగ్లాదేశ్ అందరికన్నా ప్రాధాన్యం కలిగిన దేశమన్నారు.
#
Tags