షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కెన్యాలో ఉగ్రవాదుల దాడి.. 25 మంది పోలీసుల మృతి
Published on Tue, 05/26/2015 - 17:28
యుంబిన్(కెన్యా): కెన్యాలో ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడి భయానక వాతావరణాన్ని సృష్టించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు కెన్యా యుంబిన్ లోయలో ఆల్ షబాబ్ వర్గానికి చెందిన ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఉగ్రవాదుల దాడిలో విధి నిర్వహణలో ఉన్న 25 మంది పోలీసులు మృతిచెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఆల్ షబాబ్ ఉగ్రవాదులు ఈ మారణకాండను సృష్టించారు. ఉగ్రమూకలు బాంబు దాడితో పాటు కాల్పులకు తెగబడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags