రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
15 మెట్రో స్టేషన్లు మూసివేత
Published on Mon, 07/10/2017 - 13:38
పారిస్: భారీ వర్షాల కారణంగా ఫ్రాన్స్ రాజధానిలో పలు మెట్రో స్టేషన్లను పారిస్ సబ్ వే అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఆదివారం రెండు గంటలపాటు ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి 15 మెట్రో స్టేషన్లను మూసివేయగా సోమవారం ఉదయం పునరుద్ధరించారు. ట్రాఫిక్ సాధారణంగా ఉందని పారిస్ ట్రాఫిక్ అథారిటీ వెల్లడించింది.
24 గంటల ‘ఆరంజ్ అలర్ట్’ ప్రకటించిన నేషనల్ వెదర్ సర్వీస్ మెటియో ఫ్రాన్స్ గ్రేటర్ పారిస్ రీజియన్తో కలిపి 12శాఖలను పునరుద్ధరణ పనులకు నియమించింది. ఒక్క రాత్రే 1700 ఎమర్జెన్సీ కాల్స్ వచ్చాయని, 87 కేసులు పరిష్కరించామని, వరద నీటిని పంపింగ్ చేయడంపైనే ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయని నగర అగ్నిమాపక నిరోదక దళం తెలిపింది.
#
Tags