అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
3 గంటల వ్యవధిలో 13 సార్లు భూకంపం!
Published on Sat, 04/25/2015 - 15:38
ఖాట్మండు: నేపాల్లో మూడు గంటల వ్యవధిలో భూమి 13సార్లు కంపించింది. నేపాల్ రికార్డుల ప్రకారం రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదు కాగా, చైనా రికార్డుల ప్రకారం 8.1గా నమోదైంది. నేపాల్లో సంభవించిన భారీ భూకంపం కారణంగా ఇప్పటివరకు 110 మంది మృతి చెందారు. అనేక భవనాలు కూలిపోయాయి. చారిత్రక కట్టడాలు కుప్పకూలాయి.
ఇదిలా ఉండగా మౌంట్ ఎవరెస్ట్పైన భారత సైనికులకు తృటిలో ప్రమాదం తప్పింది. భారత సైనిక బృందం దాటిన కొద్దిసేపటికే మంచుపెళ్లలు విరిగిపడ్డాయి. ఎవరెస్ట్పై సైనికులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటిచింది.
ఖాట్మండులో భారీ భూకంపం కారణంగా దెబ్బతిన్న రోడ్డు
#
Tags