అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అచ్చెన్నాయుడుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
Published on Thu, 09/03/2015 - 10:54
హైదరాబాద్ : ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును వైఎస్ఆర్ సీపీ ఇచ్చింది. వైఎస్ఆర్ సీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు స్పీకర్ కోడెల శివప్రసాద్రావుకు అచ్చెన్నాయుడుపై ఉల్లంఘన నోటీసులు సమర్పించారు. గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉండి కూడా.. వైఎస్ఆర్ సీపీని సైకో పార్టీ అంటూ సభలో అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి తీరుపై సభలో ఉన్న వైఎస్ఆర్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా సభా కార్యక్రమాలను ఆ పార్టీ అడ్డుకోంది.
#
Tags