చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు
Published on Sun, 05/01/2016 - 13:15
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి మండిపడ్డారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కారని విమర్శించారు. విశాఖపట్నం జిల్లాలోని బ్రాండిక్స్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. కార్మికులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని చెప్పారు.
#
Tags