వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వ్యక్తి అదృశ్యం
Published on Sun, 11/29/2015 - 20:41
ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన సంఘటన మొఘల్పురా పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం ఎస్సై గణేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా కోడకండ్ల మండలం వ డ్డెకొత్తపల్లి ప్రాంతానికి చెందిన యాకయ్య (40) తన భార్య ఎల్లమ్మతో కలిసి ఇటీవల పాతబస్తీ బీబీబజార్లో నివాసముండే బావమరిది ఇంటికి వచ్చాడు.
కాగా ఈ నెల 24వ తేదీన రాత్రి 8.45 గంటల సమయంలో హోటల్లో తినుబండారాలు తీసుకొస్తానని చెప్పి వెళ్లాడు. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంట సభ్యులు సాధ్యమైన్నీ ప్రాంతాల్లో వాకబు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో భార్య ఎల్లమ్మ మొఘల్పురా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags