వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ
Published on Mon, 10/05/2015 - 14:54
హైదరాబాద్ : 2018 నాటికి తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్ రాష్ట్రం అవుతుందని ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని... కానీ విద్యుత్ అంతరాయం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ట్రాన్స్ఫార్మర్ పాతపడటం లేకుంటే వీధి లైట్లు పాడవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. సోమవారం తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం సభ్యులు అడిగిన ప్రశ్నకు జగదీశ్రెడ్డి పై విధంగా సమాధానం చెప్పారు.
#
Tags