ఏపీలో టీచర్ల బదిలీల షెడ్యూలు విడుదల

Published on Fri, 08/28/2015 - 18:25

ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల బదిలీలకు పచ్చజెండా ఊగింది. ఈ మేరకు టీచర్ల బదిలీల షెడ్యూలును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ బదిలీలు జరుగుతాయని ఆయన తెలిపారు.

పాఠశాలల హేతుబద్ధీకరణ పూర్తయిందని, 2,998 స్కూళ్లను విలీనం చేశామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సెప్టెంబర్ 6 నుంచి టీచర్ల బదిలీలకు సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 19న సీనియారిటీ జాబితాలను ప్రకటిస్తామని, 24 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లను స్వీకరిస్తామని గంటా శ్రీనివాసరావు చెప్పారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ