రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యార్థికి తీవ్ర గాయాలు: కాలేజీ వద్ద ఉద్రిక్తత
Published on Tue, 06/17/2014 - 10:20
హయత్నగర్లోని సెయింట్మేరీ ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిపైకి కాలేజీ బస్బు దూసుకెళ్లింది. ఆ ప్రమాదంలో విద్యార్థి తీవ్రంగా గాయపడింది. ఆ విద్యార్థిని వెంటనే కళాశాల యాజమాన్యం వైద్య చికిత్స కోసం నగరంలోని ఆసుపత్రికి తరలించింది. అయితే విద్యార్థిపై బస్సు దూసుకెళ్లిన సంఘటనపై కాలేజీ విద్యార్థులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బస్సుపై దాడి చేసి అద్దాలు పగలుకొట్టారు. దాంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను శాంతింప చేస్తున్నారు. కాలేజీ బస్సు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేసి... కేసు నమోదు చేశారు.
#
Tags