హైదరాబాద్ ట్రాఫిక్కు స్కైవేలతో చెక్

Published on Fri, 12/19/2014 - 19:17

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలివేటెడ్ కారిడార్లు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు నిర్మించాలని నిర్ణయించారు. ప్రధాన జంక్షన్ల వద్ద ఎలివేటెడ్ కారిడార్లు, కన్సల్టెంట్ల సహకారంతో ప్రతిపాదనలు రూపొందించాలని తెలిపారు.

హరిహర కళాభవన్ నుంచి ఉప్పల్ వరకు, నాగార్జున సర్కిల్ నుంచి మాదాపూర్ వరకు, తార్నాక నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ వరకు, చార్మినార్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు స్కైవేల నిర్మాణం చేపట్టాలన్నారు. మెట్రోరైలు మార్గం ఎక్కడైనా ఈ స్కైవేలకు అడ్డం వస్తే.. దాని పైనుంచి ఈ నిర్మాణాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ