వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేడు సాక్షి టీవీలో జియో బీ ఫైనల్స్
Published on Sun, 03/01/2015 - 02:52
సాక్షి, హైదరాబాద్: సాక్షి ఇండియా జియో బీ 2015 పోటీల తొలి ఎడిషన్ ఫైనల్స్ను ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సాక్షి టీవీలో వీక్షించవచ్చు. ఈ పోటీల ప్రిలిమినరీ రౌండ్ జనవరి 24న ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ గచ్చిబౌలి క్యాంపస్లో, ప్రీ ఫైనల్స్ ఫిబ్రవరి 1న బాచుపల్లి క్యాంపస్లో జరగడం తెలిసిందే. లిఖితపూర్వక-మౌఖిక పద్ధతిన జరిగిన ఈ పరీక్షల్లో నగరవ్యాప్తంగా పలు స్కూళ్ల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 12 మంది విద్యార్థులు ఫైనల్స్కు చేరుకున్నారు.
#
Tags