స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
గోదాములో అగ్నిప్రమాదం: రూ. 40 లక్షల ఆస్తి నష్టం
Published on Fri, 05/22/2015 - 11:51
హైదరాబాద్ : నగర శివారు మైలార్దేవ్పల్లి డివిజన్, టాటానగర్ శివరాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ పరిశ్రమ గోదాములో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సంజయ్గోయెల్ అనే వ్యక్తికి చెందిన అల్యూమినియం, బ్లీచింగ్ తయారీ పరిశ్రమలలో ఎండ వేడిమికి సరుకు వేడిగా మారడంతో పాటు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది.
దీంతో అగ్నికీలకు భారీగా ఎగసిపడ్డాయి. దాంతో గోదాములోని సరుకు, సామాగ్రి కాలి బూడిదైంది. సుమార్ రూ. 40 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags