వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బాబు.. టీడీపీ వాళ్లంతా ఆర్థిక నేరగాళ్లే
Published on Mon, 04/11/2016 - 01:23
సుజనాచౌదరిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: రఘువీరారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబుతో సహా టీడీపీలోని అందరూ ఆర్థిక నేరగాళ్లేనని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. ఆదివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బ్యాంకులను మోసం చేసిన కేసులో సుజనాచౌదరిపై అరెస్టు వారెంట్ జారీ అయినప్పటికీ ఇంతవరకు ఆయన్ని మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించలేదో బాబు సమాధానం చెప్పాలన్నారు. సుజనాను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు దివాళాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ సీఎం విమర్శించడంపై మండిపడ్డారు.
#
Tags