మండుటెండను లెక్కచేయని అభిమానం..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘రాహుల్పై దాడి సిగ్గుచేటు’
Published on Tue, 09/27/2016 - 02:47
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఉత్తర్ప్రదేశ్లోని సీతాపూర్లో జరిగిన దాడిని ప్రతిపక్ష నేత కె.జానా రెడ్డి, శాసనమండలిలో ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. రాహుల్పై దాడి సిగ్గుచేటని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి చోటులేదని పేర్కొన్నారు. దాడులకు పాల్పడటం మంచిది కాదని అన్నారు. దాడి చేసిన వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీతాపూర్లో గాడ్సేకు గుడి కట్టారని, రాహుల్పై దాడికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే కారణం కావచ్చని పొంగులేటి ఆరోపించారు.
#
Tags