amp pages | Sakshi

మోదీ దృష్టిలో పడేందుకే ఆరాటం

Published on Fri, 06/23/2017 - 01:48

సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్ర బాబు, కేసీఆర్‌ అనుక్షణం ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిలో పడేందుకు ఆరాటపడుతున్నారని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి పదవికి విపక్షాలు తమ అభ్యర్థిని ప్రకటించకముందే చంద్రబాబు, కేసీఆర్‌లు.. బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారన్నారు.

ఇదంతా మోదీ దృష్టిలో పడేందుకేనని విమర్శించారు. రెండు రాష్ట్రాల్లోనూ రుణాలు అందక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇద్దరు ముఖ్యమంత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సరైన వ్యవస్థ ఏర్పాటు చేయకుండా జీఎస్టీని అమలు చేస్తే ఇబ్బందులు తప్పవన్నారు. ఎరువులపై పన్నుల వల్ల రైతులపై మరింత భారం పడుతుందని, వ్యవసాయరంగానికి జీఎస్టీ నుంచి మినహాయింపునివ్వాలని ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు తెలిపారు.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌