రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పోలీసుల దాడి
Published on Sun, 05/29/2016 - 21:06
హైదరాబాద్సిటీ: సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో ఓ క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.84 వేల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags