విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అధికారులపై మంత్రి పోచారం ఆగ్రహం
Published on Sat, 02/13/2016 - 11:15
హైదరాబాద్ : ఉద్యానవనశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. శనివారం హైదరాబాద్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రీన్ హౌస్, పాలి హౌజ్ టార్గెట్లను పూర్తి చేయడంలో విఫలమయ్యారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఉద్యానవన శాఖ అధికారులపై చర్యలకు తీసుకుంటామన్నారు. అందులో ఎలాంటి వెనకడుగు వేసే ప్రస్తక్తి లేదని ఉన్నతాధికారులకు పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
#
Tags