రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'గణేశ్ మండపాలపై పోలీసులకు సమాచారం ఇస్తే చాలు'
Published on Wed, 09/02/2015 - 19:02
పంజాగుట్ట: హైదరాబాద్ నగర పరిధిలో ఏర్పాటు చేసుకునే వినాయక మండపాలకు ఎలాంటి పోలీస్ అనుమతి అవసరం లేదని, సంబంధిత పోలీస్స్టేషన్లలో సమాచారం ఇస్తే సరిపోతుందని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి తెలిపారు. బుధవారం ఎర్రమంజిల్లోని హోటల్ ఎన్కెఎమ్ గ్రాండ్లో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవత్రావు, ఉపాధ్యక్షుడు నర్సింగ్, ఖైరతాబాద్ గణేశ్ సమితి అధ్యక్షుడు సుదర్శన్లతో కలసి ఆయన మాట్లాడారు.
అనుమతుల పేరుతో పోలీసులు వేధింపులు ఆపాలని కోరారు. అన్ని మండపాలకు ప్రభుత్వం ఉచితంగా కరెంట్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 17న విగ్రహ ప్రతిష్టాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 27న సామూహిక నిమజ్జనోత్సవం ట్యాంక్బండ్లో ఉంటుందని వివరించారు.
#
Tags