సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
2న మహాప్రసాదం పంపిణీ
Published on Wed, 09/30/2015 - 08:11
హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి చేతిలో 11రోజుల పాటు పూజలందుకున్న ఆరువేల కిలోల లడ్డూ ప్రసాద పంపిణీ తేదీ పొడిగించినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. తొలుత ఈ నెల 30న (బుధవారం) ప్రసాదం పంపిణీ చేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు ప్రకటించారు. పంపిణీ సమయంలో బందోబస్తు తప్పనిసరని... పోలీసులు అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్నందున అక్టోబర్-2వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రసాదం పంచిపెడతామని తెలిపారు.
బుధవారం ప్రసాదం పంపిణీ చేయడం లేదని... భక్తులు ఇక్కడికి రావద్దని సూచించారు. లడ్డూను కవర్తో పూర్తిగా కప్పి ఉంచడం వల్ల గాలి తగలక పాడైపోయే అవకాశముందని దాత మల్లిబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా భక్తులకు పంచిపెట్టేలా పోలీసులు చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
#
Tags