వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బోర్డులే కానీ.. బతుకులు మార్చలేదు:దేవీప్రసాద్
Published on Mon, 04/21/2014 - 02:46
రాష్ట్ర విభజనపై టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ వ్యాఖ్య
వికారాబాద్, న్యూస్లైన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా స్వయం ప్రతిపత్తి లేకుండా లేకుండా పోయిందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల బోర్డులు మార్చింది కానీ తెలంగాణ ప్రాంత ఉద్యోగుల బతుకులు మార్చలేదని టీఎన్జీవో అధ్యక్షుడు జి.దేవీప్రసాద్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో ఆయన మాట్లాడారు. ఆప్షన్ల పేరిట 50వేల మంది ఆంధ్రా ఉద్యోగులను ఇక్కడే ఉంచే ప్రయత్నం జరుగుతోందని, స్థానికత ప్రామాణికంగా ఉద్యోగుల విభజన జరగాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నియామకమైన సీమాంధ్ర ఉద్యోగులను వారి వారి ప్రాంతాలకు పంపించాలన్నారు.
#
Tags