ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బీసీ పథకాల వాటా నిధులివ్వండి
Published on Thu, 01/12/2017 - 02:20
కేంద్ర మంత్రి గెహ్లాట్కు మంత్రి జోగు రామన్న విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో బీసీ హాస్టళ్ల ఏర్పాటు, బీసీ విద్యా ర్థులకు స్కాలర్షిప్ లు మంజూరు చేయ డానికి కేంద్ర ప్రభు త్వం వాటా నిధులను విడుదల చేయాలని కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్ను మంత్రి జోగు రామన్న కోరారు.
కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో బీసీ ల సంక్షేమానికి చేపడుతున్న వివిధ పథకా లను వివరించారు. వీటిని పరిశీలించడానికి రాష్ట్రంలో పర్యటించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి... బడ్జెట్ సమావేశాల అనంతరం పర్యటిస్తానని హామీ ఇచ్చారు.
#
Tags