amp pages | Sakshi

బీసీ పథకాల వాటా నిధులివ్వండి

Published on Thu, 01/12/2017 - 02:20

కేంద్ర మంత్రి గెహ్లాట్‌కు మంత్రి జోగు రామన్న విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ:
రాష్ట్రంలో బీసీ హాస్టళ్ల ఏర్పాటు, బీసీ విద్యా ర్థులకు స్కాలర్‌షిప్‌ లు మంజూరు చేయ డానికి కేంద్ర ప్రభు త్వం వాటా నిధులను విడుదల చేయాలని కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్‌ చంద్‌ గెహ్లాట్‌ను మంత్రి జోగు రామన్న కోరారు.

కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో బీసీ ల సంక్షేమానికి చేపడుతున్న వివిధ పథకా లను వివరించారు. వీటిని పరిశీలించడానికి రాష్ట్రంలో పర్యటించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి... బడ్జెట్‌ సమావేశాల అనంతరం పర్యటిస్తానని హామీ ఇచ్చారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)