అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'కార్మికుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారు'
Published on Sun, 05/01/2016 - 13:30
హైదరాబాద్ : కార్మికుల హక్కులను రెండు రాష్ట్రాల తెలుగు ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శివకుమార్ ఆరోపించారు. మేడే సందర్భంగా ఆదివారం హైదరాబాద్లోని ఆ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... తమ పార్టీ పేరులోనే కార్మికుల సంక్షేమం ఉందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన బాటలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందన్నారు.
#
Tags