టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
బీజేపీది పగటి కల: కర్నె ప్రభాకర్
Published on Wed, 09/20/2017 - 02:57
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పగటి కలేనని, టూలెట్ బోర్డు పెట్టుకుని ఎదురుచూస్తున్నా ఆ పార్టీలో ఎవరూ చేరరని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మంగళవారం ఇక్కడ విలేకరుల సమావేశలో కర్నె అన్నారు.
ఏ ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేస్తుందో కూడా తెలియకుండా అవగాహన లేమితో రాంమాధవ్ మాట్లాడుతున్నారన్నారు. కేంద్ర మంత్రులు, ప్రధాని మోదీ కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుంటే వారి వ్యాఖ్యలను ఆయన వక్రీకరిస్తున్నా రన్నారు. దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించారో చెప్పాలన్నారు.
#
Tags