వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'న్యాయం కోరితే సస్పెండ్ చేయడం బాధాకరం'
Published on Tue, 06/28/2016 - 11:57
ఢిల్లీ: తెలంగాణ జడ్జిల సస్పెన్షన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కరీంనగర్ ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు.
ఢిల్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ న్యాయాధికారులు న్యాయం చేయాలని కోరితే సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు. హైకోర్టు విభజన, న్యాయమూర్తుల సస్పెన్షన్పై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సదానంద గౌడ్ లను కలుస్తామని వినోద్ చెప్పారు.
#
Tags