రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మందకృష్ణ రథయాత్రకు అనుమతి నిరాకరణ
Published on Thu, 04/07/2016 - 11:24
హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తలపెట్టిన రథయాత్రకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. యాత్ర చేపడితే శాంతి భద్రతల సమస్యలు వస్తాయన్న పోలీసుల వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో సింగిల్ బెంచ్ తీర్పుపై మందకృష్ణ డివిజన్ బెంచ్ను ఆశ్రయించనున్నారు. కాగా ఎస్సీల వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లి నుంచి మందకృష్ణ విశ్వరూప రథయాత్రను చేపట్టాలనుకున్న విషయం తెలిసిందే.
#
Tags