రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
16వ అంతస్తు నుంచి పడి.. యువతి...
Published on Wed, 07/27/2016 - 12:22
హైదరాబాద్ : మాదాపూర్లోని మీనాక్షి స్కైలాంజ్ అపార్ట్మెంట్ 16వ అంతస్తుపై నుంచి పడి వెన్నెల (19) అనే యువతి మరణించింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. వాచ్మెన్ సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతిది ఆత్మహత్యా ? లేక హత్య ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలు వెన్నెల స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గునుపూడి అని పోలీసులు తెలిపారు.
#
Tags