అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆంక్షలు పౌర హక్కులకు భంగకరమే: దాసరి
Published on Sat, 02/06/2016 - 03:13
ముద్రగడ దీక్షకు సంఘీభావం
సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్తో నిరాహార దీక్ష చేపట్టిన ముద్రగడ పద్మనాభం ఇంటికి ఎవ్వరూ వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం పౌరహక్కులకు భంగం కలిగించడమే అని కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ ముద్రగడ దీక్షకు సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తున్నట్టు చెప్పారు. దీక్ష జరుగుతున్న కిర్లంపూడి గ్రామానికి కాపులు వెళ్లకూడదన్న నిబంధన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు.
#
Tags