amp pages | Sakshi

జులై 15న కేసీఆర్, ఫడ్నవీస్ భేటీ

Published on Mon, 06/27/2016 - 20:29

హైదరాబాద్: వచ్చే నెల 15న ముంబయిలో గోదావరి అంతర్రాష్ట్ర మండలి సమావేశం కానుంది. ఆ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మహారాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి, ఇరురాష్ట్రాల ఇరిగేషన్ కార్యదర్శులతో పాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నారు.

ఈ సమావేశంలో మేడిగడ్డ, తుమ్మడిహట్టి, చనాఖా-కొరాటా బ్యారేజీల నిర్మాణం విషయమై తుది ఒప్పందం  జరగనుంది. కాగా కొద్దిరోజుల క్రితం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగింది. అనంతరం మహారాష్ట్ర సీఎంను ...హరీశ్ హైదరాబాద్ రావల్సిందిగా ఆహ్వానించారు.

Videos

టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని

కుండపోత వర్షం హైదరాబాద్ జలమయం

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కేంద్రం కీలక ప్రకటన..

ఏలూరు లో ఘోరం..!

డీలా పడ్డ కూటమి

ఈసీకి వివరణ

మేము ఇచ్చిన పథకాలు,అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది

కృష్ణా జిల్లాలో అరాచకం సృష్టిస్తున్న పచ్చ పార్టీ నేతలు

విజయం పై జగన్ ఫుల్ క్లారిటీ..

Live: విజయం మనదే..మరోసారి అధికారంలోకి వస్తున్నాం.

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)