టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
సచివాలయంలో సీఎం మనవడు
Published on Sat, 02/13/2016 - 05:57
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మనవడు, మంత్రి కె.తారకరామారావు కుమారుడు హిమాన్షు రాష్ట్ర సచివాలయంలో అడుగు పెట్టాడు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కాన్వాయ్ కారులో సమత బ్లాక్కు వచ్చాడు. హిమాన్షు వెంట మరో ఇద్దరు తన మిత్రులున్నారు. సీ బ్లాక్లోకి వెళ్లి సీఎం చాంబర్తో పాటు అందులో ఉన్న ఉన్నతాధికారుల ఆఫీసులను చూసి వెనుదిరిగాడు. ముఖ్యమంత్రి, మంత్రి సచివాలయంలో లేని సమయంలో హిమాన్షు రావటం విశేషం.
#
Tags