ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏప్రిల్ 6న హెచ్సీయూ ముట్టడి
Published on Sat, 04/02/2016 - 17:59
గచ్చిబౌలి : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జేఏసీ ఏప్రిల్ 6న ‘చలో హెచ్సీయూ’కు పిలుపునిచ్చింది. శనివారం హెచ్సీయూలో జేఏసీ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రోహిత్ వేముల ఆత్మహత్య, మార్చి 22న జరిగిన లాఠీ చార్జీ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిసింది. మీడియా, ఇతర నాయకులు, ప్రముఖులను లోపలికి అనుమతించక పోవడంతో ఉద్యమం ఆశించిన స్థాయిలో జరగడం లేదని జేఏసీ అభిప్రాయపడినట్లు సమాచారం.
ఈ క్రమంలో యూనివర్సిటీ ప్రధాన ద్వారం ముందు నిరసన తెలపాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 6న చలో హెచ్సీయూకు పిలుపునిచ్చింది. దేశంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు చలో హెచ్సీయూకు తరలిరావాలని కోరింది. పది వేల మంది విద్యార్థులతో హెచ్సీయూను ముట్టడించన్నుట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు.
#
Tags