amp pages | Sakshi

త్వరలోనే ఇన్‌చార్జీల నియామకం

Published on Wed, 04/26/2017 - 02:07

- గ్రో అలోన్, గో అలోన్‌ మా సిద్ధాంతం...
- అధ్యక్షుడిగా ఏడాది పూర్తి చేసుకున్న లక్ష్మణ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ


సాక్షి, హైదరాబాద్‌: త్వరలోనే 30, 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించనున్నట్లు బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వెల్లడించారు. ఆయా నియోజక వర్గాలకు ఇప్పటికే ఇన్‌చార్జిలను గుర్తించినట్లు చెప్పారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమిస్తా మన్నారు. త్వరలోనే అన్ని నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్‌బూత్‌ స్థాయిల్లో కార్య కర్తల సదస్సులను నిర్వహిస్తామన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు,  అప్రజాస్వామిక విధా నాలు, రైతులు, ధర్నాచౌక్, వంటి ప్రాధా న్యత సంతరించుకున్న ప్రజా సమస్యలపై టీడీపీతోసహా మిగతా పార్టీ లతో కలసి పనిచేసేందుకు అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రంలో ‘గ్రో అలోన్, గో అలోన్‌’ (సొంతంగా ఎదు గు, ఒంటరిగా పయ నించు) సిద్ధాంతంతో ముందుకు సాగు తున్నామన్నారు. ఎన్డీఏలో టీడీపీ భాగ స్వామ్యపక్షమైనంత మాత్రాన తెలంగాణలో బీజేపీ సొంతంగా ఎదగకుండా ఉండాలని ఏమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని రాష్ట్రపార్టీ నిర్ణయించిం దన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నా యంగా నిలిచే పార్టీ బీజేపీ అనే సంకేతాన్ని కార్యాచరణ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించామన్నారు. ముందస్తు ఎన్నికలు జరిగితే సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది కాలాన్ని పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వూ్యనిచ్చారు. ముఖ్యాంశాలు... ఆయన మాటల్లోనే...

‘‘అస్సాం, యూపీ, మణిపూర్, హర్యా నాలలో బీజేపీ సొంతంగా అధికారానికి వచ్చినపుడు తెలంగాణలో అది ఎందుకు సాధ్యం కాదనేది మా ప్రశ్న. అదే లక్ష్యాన్ని నిర్దేశించుకుని రాష్ట్రంలో ముందుకు సాగు తున్నాం. ఏడాదిలో మూడుసార్లు అమిత్‌షా, ఒకసారి ప్రధాని మోదీ, 15, 20 మంది కేంద్రమంత్రుల పర్యటనల ద్వారా పార్టీకి మంచి బలాన్ని, ఊపును తీసుకురాగలి గాము. రాష్ట్రంలో ఏ పార్టీకి లేని విధంగా అన్ని జిల్లాలు, మండలాల్లో కమిటీలు ఉన్న పార్టీ బీజేపీ మాత్రమే. పార్టీ జిల్లా, జోనల్‌ ఇన్‌చార్జీలను నియమిస్తున్నాము. ముస్లిం రిజ ర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా మని, దీంతో పాటు రైతులు, మద్యనియం త్రణ, నిరుద్యోగ సమస్య, రెండు పడక గదుల ఇళ్లు, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు తదితర అంశాలపై ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయాలని నిర్ణయించాం. పార్టీ విస్తరణ కోసం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మొదలుకుని మండలపార్టీ అధ్యక్షుడి వరకు 15 రోజుల పాటు గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించాం’ అని లక్ష్మణ్‌ చెప్పారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)