ఆటో డ్రైవర్ నిజాయితీ

Published on Tue, 09/02/2014 - 15:23

హైదరాబాద్: నిజాయితీకి మారు పేరుగా ఓ ఆటో డ్రైవర్గా నిలిచాడు. అతనికి దొరికిన దాదాపు రెండు లక్షల విలువైన వస్తువులను ఆశపడకుండా.. ఆ బ్యాగ్ను పోలీసులకు అప్పగించి ప్రశంసలందుకున్నాడు. హైదరాబాద్లో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ సంఘటన జరిగింది.

ఓ ప్రయాణికుడు తన బ్యాగ్ను ఆటోలోనే మరచి వెళ్లాడు. అనంతరం ఆటోలో బ్యాగ్ను గుర్తించిన ఆటో డ్రైవర్ దాని యజమానికి అప్పగించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆచూకీ తెలియకపోవడంతో ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి బ్యాగ్ను అప్పగించాడు. దాన్ని యజమానికి అందజేయాల్సిందిగా పోలీసులను కోరాడు. బ్యాగ్లో మూడు తులాల బంగారం గొలుసు, లక్ష రూపాయిల విలువైన పట్టు చీరలు ఉన్నాయి. ఆటో డ్రైవర్ నిజాయితీని అందరూ మెచ్చుకున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ