వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డబ్బు లేనప్పుడు ఎక్కడ నుంచి ఇవ్వాలి?
Published on Fri, 12/02/2016 - 13:25
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకు ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేయడం సరికాదని అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం తప్పుపట్టింది. డిమాండ్కు సరిపడా డబ్బును బ్యాంకులకు పంపనపుడు తాము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయడంతో తమపై ఒత్తిడి పెరిగిందని అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం నాయకులు చెప్పారు. రెండు లక్షల ఏటీఎంలకు 35 వేలే పనిచేస్తున్నాయని తెలిపారు. కార్పొరేట్ కంపెనీల బకాయిలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లాంటి వాళ్ల బకాయిలను వసూలు చేయాలని డిమాండ్ చేశారు.
#
Tags