రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
హెచ్సీయూలో ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్
Published on Sat, 01/30/2016 - 16:35
హైదరాబాద్: రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో హెచ్సీయూ మరోసారి వేడెక్కింది. విద్యార్థి ఆత్మహత్యను రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నాడని ఆరోపిస్తూ.. ఏబీవీపీ విద్యార్థులు రాహుల్ గో బ్యాక్ నినాదాలతో ఆందోళన నిర్వహించారు. యూనివర్సిటీ ముట్టడికి ప్రయత్నించిన ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థులపై లాఠీలు జులిపించారు. పలువురు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
అంతకు ముందు యూనివర్సిటీలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, వీహెచ్ నిర్వహిస్తున్న ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
#
Tags