బాబే భూబకాసురుడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాదచారులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
Published on Sun, 06/26/2016 - 10:51
సికింద్రాబాద్ : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సికింద్రాబాద్ క్లాక్టవర్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.
వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనుంచి నడుచుకుంటూ వెళ్తున్నవారిపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags