సింగరేణిపై కుట్ర..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పాపం.. పసిపాప
Published on Tue, 06/27/2017 - 10:34
గచ్చిబౌలి: చెత్తకుండీలో రెండు రోజుల ఆడశిశువును వదిలి వెళ్లిన సంఘటన సోమవారం రాత్రి కొత్తగూడలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో వెలుగు చూసింది. దీనిని గుర్తించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించడంతో అంబులెన్స్ ఈఎంటీ కృష్ణ, పైలెట్ సంతోష్ అక్కడికి చేరుకుని శిశువును పరిశీలించారు. ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్థారించి కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శిశువును ఎవరు వదిలి వెళ్లారనే విషయమై గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags