రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అమరావతిలో యోగా కేంద్రం
Published on Tue, 10/06/2015 - 19:27
న్యూఢిల్లీ : టీటీడీ, పతంజలి సహకారంతో అమరావతిలో యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో కామినేని శ్రీనివాస్ విలేకర్లతో మాట్లాడుతూ... బాబా రాందేవ్ను అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించామని చెప్పారు. రాష్ట్రంలోని పారిశుద్ధ్య లోపానికి గత ప్రభుత్వాలే కారణమని కామినేని ఆరోపించారు. రాష్ట్రంలో త్వరలో శానిటేషన్ విధానం తీసుకొస్తామని కామినేని స్పష్టం చేశారు.
#
Tags