జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
టుడే అప్ డేట్స్
Published on Thu, 11/26/2015 - 06:12
*నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. డిసెంబర్ 23 వరకు జరగనున్న ఈ సమావేశాలు.
*నేడు రాజ్యాంగ ఆమోద దినోత్సవం. భారత రాజ్యాంగం ఆమోదించుకుని నేటికి 66 ఏళ్లు
*నేడు చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
*నేడు ఏపీలో ఇసుక తవ్వకాలపై శ్వేతపత్రం విడుదల చేయనున్న చంద్రబాబు
*నాగపూర్ టెస్ట్ : నేడు రెండో రోజు ఆట
*భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో భారీ ర్యాలీ
*నేడు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మూడో రోజు పర్యటన
#
Tags