వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తండ్రిని, వదినను రోకలిబండతో కొట్టి చంపాడు
Published on Sat, 11/28/2015 - 09:19
దౌలతాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా దౌలతాబాద్ మండలం చంద్రకల్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తండ్రిని, వదినను రోకలబండతో మోది చంపాడో వ్యక్తి. వివరాలు.. మండలంలోని చంద్రకల్ గ్రామానికి చెందిన అశోక్(28)కు 5 సంవత్సరాలుగా మతిస్థిమితం సరిగా లేదు. శనివారం తెల్లవారు జామున ఒక్కసారిగా రోకలి బండతో తండ్రి సాయన్న(50) పైకి దాడికి దిగాడు.
అది గమనించి అడ్డొచ్చిన వదిన లక్ష్మీ(30)పై కూడా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే కూలి పోయింది. ఈ ఘటనలో తండ్రి, లక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందగా..కుటుంబసభ్యులు భయంతో పారిపోయారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద వాతావరణం చోటుచేసుకుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
#
Tags