టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
'సాక్షి భవిత' ఆధ్వర్యంలో గ్రూప్స్ పై సదస్సు
Published on Fri, 08/28/2015 - 12:09
నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్లో 'సాక్షి భవిత' ధ్వర్యంలో శుక్రవారం జరిగిన సదస్సుకు నిరుద్యోగులు వేల సంఖ్యలో తరలివచ్చారు. గ్రూప్స్పై అవగాహన కోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సహా పలువురు విద్యారంగ నిపుణులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... గ్రూప్స్ సిలబస్లో తెలంగాణ చరిత్రకు చోటు కల్పించడం శుభ పరిణామంగా అభివర్ణించారు. విద్యార్థులు స్థానిక అంశాలతోపాటు జాతీయ అంశాలపై అవగాహన కల్పించుకుంటే విజయావకాశాలు మెరుగవుతాయని సూచించారు.
#
Tags